వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులలో సామర్థ్యాలను గుర్తించాలని ఉపాధ్యాయులకు ఎంఈఓ పి. దాలినాయుడు సూచించారు.
మంగళవారం నరసన్నపేట మండలం ముసిడిగట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. మెరుగైన నైపుణ్యాలను అందిపుచ్చుకునే విధంగా విద్యాభ్యాసం కొనసాగాలని పేర్కొన్నారు. హోంవర్క్లను ప్రతిరోజూ ఉపాధ్యాయులు పరిశీలిస్తూ ఉండాలని తెలియజేశారు.
Comments
Loading comments...

