Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల భవిష్యత్తో రాజకీయం చేయవద్దు

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 7:38 PM పార్వతీపురం మన్యంGeneral
విద్యార్థుల భవిష్యత్తో రాజకీయం చేయవద్దు - Udayam
మారికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఉద్ధేశించి మంత్రి సంధ్యా రాణి మాట్లాడుతూ.. ఇక్కడ 600 మంది ఎస్టీ విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు నీట్, IIT-JEE వంటి జాతీయ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్ ఇస్తారని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థుల భవిష్యత్తో రాజకీయం చేయవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...