Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినికి సన్మానించిన సర్పంచ్

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 2:50 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థినికి సన్మానించిన సర్పంచ్ - Udayam
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామని సర్పంచ్ నరస గౌడ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మంగోలి దీప్తి నీ ఘనంగా సన్మానించారు రూ. 5 వేలు నగదును అందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...