వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాల కళాశాలలో పాము కాటుకు గురై జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్థి పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అన్నారు.
Comments
Loading comments...

