వార్తలకు తిరిగి వెళ్లండి

మెరుగైన ఫలితాలు ఒక్కరోజులో సాధ్యం కావని కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. విద్యారంగ అభివృద్ధికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు.
విద్యారంగంలో నాణ్యమైన ఫలితాల కోసం నిరంతర కృషి, సమష్టి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

