Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్ది దశ నుండే పోదుపు ఆవశ్యకత తెలుసుకోవాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 04, 2026 12:13 PM విజయనగరంGeneral
విద్యార్ది దశ నుండే పోదుపు ఆవశ్యకత తెలుసుకోవాలి - Udayam
ప్రతి విద్యార్ది తన విద్యార్ది దశ నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలని విజయనగరం జిల్లా రామభద్రపురం స్టేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ బొత్స నాగరాజు సూచించారు. శుక్రవారం స్తానిక మిర్తివలస MPUP పాఠశాలలో విద్యార్థులకు పొదుపు ఆవశ్యకతపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. బ్యాంకు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ పోటీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. పోటీలో విజేతలుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...