వార్తలకు తిరిగి వెళ్లండి
తాడేపల్లి విద్యా భవన్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో ఉపాధ్యాయులు రోడ్డుపైనే బైఠాయించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

