Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా, వైద్యం పై శ్రద్ధ వహించాలి

Follow Udayam on Google
anji kummari Aug 21, 2026 12:01 PM మహబూబ్‌నగర్General
విద్యా, వైద్యం పై శ్రద్ధ వహించాలి - Udayam
నల్లగొండ జిల్లా లో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి ను అదే పాఠశాల పదవ తరగతి విద్యార్థులు హత్య చేయడం, దారుణం అని విద్యా వ్యవస్థ ఎటు పోతుంది, దారి తప్పుతుందని మహబూబ్ నగర్ నేత బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నాయకులు సాధిఖ్ అన్నారు. విద్యార్థులు చెడు వ్యాసనాలకు వెళ్లకుండా తల్లి తండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, బాల్యంలోనే మత్తు, గంజాయి, లాంటి చెడు అలవాట్లకు దూరం గా ఉంచాలన్నారు.

Comments

G
Loading comments...