Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

Follow Udayam on Google
B RAJESH Aug 24, 2026 12:39 PM విజయనగరంGeneral
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ - Udayam
వేపాడ MEO పి.బాల భాస్కరరావు సోమవారం జాకేరు, చామలాపల్లి MPP పాఠశాలలను సందర్శించారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని కోరారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...