వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఆస్తి పంపకాల వివాదంలో వెంకటేశ్వర్లు తలపై మొదటి భార్య రాజమణి రోలుతో కొట్టినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.
వెంకటేశ్వర్లు ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఆయన సోదరుడు దేవయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

