వార్తలకు తిరిగి వెళ్లండి

మండలి కృష్ణారావు శతజయంతి ఉత్సవాలు మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. వెంకయ్యనాయుడు ప్రసంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మండలి సేవలు, తెలుగు వికాసానికి చేసిన కృషిని ఆయన కొనియాడారు. తుమ్మలపల్లిలో మండలి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దివిసీమ ఉప్పెన సమయంలో మండలి సేవలు మరువలేనివని పేర్కొంటూ, అసెంబ్లీలో తెలుగులో మాట్లాడితేనే మైక్ ఆన్ చేస్తానన్నారు.
Comments
Loading comments...

