Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంగళ వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం:కేటీఆర్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 12, 2026 4:59 PM రాజన్న సిరిసిల్లGeneral
వెంగళ వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం:కేటీఆర్ - Udayam
సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు.వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. వెంకటేశం కుమార్తె ప్రస్తుతం 11 ఏళ్ల వయసులో, ఐదో తరగతి చదువుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆ బాలిక పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...