వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్క్ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బండ్ పార్క్ ప్రారంభంతో భక్తులు, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

