వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2లో జరిగిన ప్రమాదంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ప్రాజెక్టు సీఈ, మేఘా ఇంజినీరింగ్ ప్రతినిధులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. హైడ్రాలిక్ మిషన్ తగిలి ఉత్తరప్రదేశ్కు చెందిన మోంటీలాల్ మృతి చెందడంపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.
Comments
Loading comments...

