Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ జలాలతో జిల్లా సస్యశ్యామలం కావాలి: బీజేపీ

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 3:51 PM మార్కాపురంGeneral
వెలిగొండ జలాలతో జిల్లా సస్యశ్యామలం కావాలి: బీజేపీ - Udayam
వెలిగొండ ప్రాజెక్టు నీటితో మార్కాపురం జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందాలని ఆకాంక్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జలహారతి నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు అధ్యక్షతన ప్రాజెక్టు జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. వెలిగొండ నీరు రైతుల పొలాలకు చేరి జిల్లా సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...