వార్తలకు తిరిగి వెళ్లండి

వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో సెప్టెంబరు 17 సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో సర్పంచ్ ఏర్పుల వెంకటేశం, ఉపసర్పంచ్ అంబటి సాయికుమార్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

