Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డేపల్లి పంచాయతీలో డీపీవో తనిఖీ

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:32 AM సంగారెడ్డిGeneral
వడ్డేపల్లి పంచాయతీలో డీపీవో తనిఖీ - Udayam
హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామపంచాయతీని డీపీవో మల్లారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఇంటి పన్నుల వసూళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో యూసుఫ్‌, సర్పంచ్‌ స్వప్నవీరేశం, పంచాయతీ కార్యదర్శి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...