Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వరుణ యాగం: ఆగస్టు 10న ముహూర్తం

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 07, 2026 10:21 AM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణలో వరుణ యాగం: ఆగస్టు 10న ముహూర్తం - Udayam Digital
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది. ఈ మహా యాగాన్ని ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో 108 మంది ఋత్వికులతో ఈ క్రతువును చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...