వార్తలకు తిరిగి వెళ్లండి
తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాలు, ఇళ్లలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.
మహిళలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టి పూజలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

