Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకోటపై తొలిసారి ‘వందేమాతరం’

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 10, 2026 7:25 PM ఆల్ ఇండియా జాతీయ
ఎర్రకోటపై తొలిసారి ‘వందేమాతరం’ - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై తొలిసారి జాతీయ గీతం ‘వందేమాతరం’ను ఆలపించనున్నారు. ప్రధాని మోదీ జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ఆలపిస్తారు. ఈ వేడుకల్లో యువశక్తికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ కార్యదర్శి ఆర్‌కే సింగ్, లోక్‌సభ ప్రతిపక్ష నేతకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...