Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందే భారత్‌లో కొండచిలువ

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:58 PM జాతీయంGeneral
వందే భారత్‌లో కొండచిలువ  - Udayam
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లోకి 10 అడుగుల కొండచిలువ దూరేందుకు యత్నించింది. గురువారం వాషింగ్‌ లైన్‌లో రైలును శుభ్రం చేస్తుండగా సిబ్బంది దాన్ని గుర్తించి అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. రెండు గంటల పాటు శ్రమించిన హరిద్వార్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ బృందం కొండచిలువను పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలేసింది.

Comments

G
Loading comments...