వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ ప్రభాకర్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభాకర్ పేర్కొన్నారు. వనమహోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు.
Comments
Loading comments...

