వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణం 26వ డివిజన్ YCP కి చెందిన లొడగల బుజ్జి, సబ్బి రమేష్, లొడగల నరేష్ , జామి కొండమ్మ , పట్నాల శివ తో పాటు సుమారు 60 కుటుంబాల వారు మంగళవారం విజయనగరం జిల్లా TDP కార్యాలయంలో MLA అతిది గజపతిరాజు సమక్షంలో TDP లో చేరారు.
ఈ సందర్బంగా వారికి MLA పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పధకాలు చూచి పార్టీలో చేరామన్నారు.
Comments
Loading comments...

