వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలోని మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని తరలింపు వ్యవహారంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వైసీపీ మహిళ మండలి అధ్యక్షురాలు పెడాడ రమణి తో సహా సీనియర్ నాయకులుని పోలీసులు అదుపులోకి తీసుకున్న పీఎంపాలెం పోలీసులు
Comments
Loading comments...

