వార్తలకు తిరిగి వెళ్లండి

గత వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని, రాష్ట్రాన్ని ఆ పార్టీ నాయకులు సిండికేట్లా మార్చేశారని గుంటూరు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆరోపించారు.
సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. అక్రమాలకు పాల్పడిన నాగేశ్వరరావు లాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే, వైసీపీ నాయకులు రంగులు పులుముకుంటూ తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారని విమర్శించారు.
Comments
Loading comments...

