Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ హయాంలో డమ్మీలుగా బీసీ మంత్రులు: అచ్చెన్న

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 4:42 PM శ్రీకాకుళంGeneral
వైసీపీ హయాంలో డమ్మీలుగా బీసీ మంత్రులు: అచ్చెన్న - Udayam
వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్ర విధ్వంసానికి గురైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 5 డిప్యూటీ సీఎంలను నియమించి మంత్రులను డమ్మీలుగా మార్చారని విమర్శించారు. ఎన్టీఆర్, చంద్రబాబు బలహీనవర్గాలకు గుర్తింపు తెచ్చారని తెలిపారు. జగన్ రాసిన స్క్రిప్ట్‌ను వైసీపీ నేతలు చదువుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కొందరు వ్యక్తులకు అప్పగించారని విమర్శలు గుప్పించారు.

Comments

G
Loading comments...