Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి.. కేసు నమోదు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:21 PM పల్నాడుGeneral
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి.. కేసు నమోదు - Udayam
సాధారణ పరీక్షల కోసం మాచర్లలోని ఆసుపత్రికి వెళ్లిన రెంటచింతల వాసి బండారు అజయ్ భార్యకు అత్యవసరమని చెప్పి ఈ నెల 4న సిజేరియన్ చేశారు. మగశిశువు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపినప్పటికీ, 6వ తేదీన బాబు ఆకస్మికంగా మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...