వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల 7వ వార్డుకు చెందిన దేవులపల్లి నారాయణ చికిత్స కోసం ఈ నెల 16న గుంటూరు వెళ్లగా, ఆయన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో నారాయణకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో 16 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Loading comments...

