వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.
ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. 2026-2027 వానాకాలం సీజన్ వరి ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

