వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలోని UPHC ఇస్లాంపురా పరిధిలోని వాల్మీకినగర్ లో జ్వరాల సర్వే కార్యక్రమాన్ని HEO రవీందర్, వైద్య సిబ్బంది పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

