వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస టోల్ప్లాజా వద్ద మంగళవారం భోగాపురం రూరల్ CI శ్రీనివాస్, రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సుమారు 100 మంది మోటార్సైకిల్, ఇతర వాహనదారులకు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ప్రాముఖ్యతపై వివరించి నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ పంపిన పాంప్లెట్లలోని సూచనలను చదివి వినిపించి వాటిని పంపిణీ చేశారు.
Comments
Loading comments...

