వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి ఉండికి చెందిన వేగేశ్న సత్తిరాజు, సూర్యకాంతం దంపతుల కుటుంబ సభ్యులు గురువారం రూ.1,00,116 విరాళం అందజేశారు.
అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
Comments
Loading comments...

