వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం వాడియాల్ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను రైతులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించి, అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాత్రివేళల్లో ఇసుక తరలింపుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

