వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుప్పూర్ జిల్లా పల్లడం సమీపంలో తల్లీకూతుళ్లు కత్తిదాడిలో హత్యకు గురయ్యారు. స్థానికులు నిందితుడు అక్షయ్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసుల దర్యాప్తులో పూవరసి, అక్షయ్ ఐదేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమై, ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఆమె తల్లి మందలించడంతో మాట్లాడటం మానేసిందనే ఆగ్రహంతో ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

