వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు వైఆర్పీ భరోసా

Photo Gallery
ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోవద్దని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ రవి ప్రసాద్ అన్నారు. ఈ ఏడాది వందమందికి పైగా విద్యార్థులకు రూ.80 లక్షల స్కాలర్షిప్లను ఆయన పంపిణీ చేశారు.
చదువుతో పాటు సంస్కారం అలవర్చుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన సూచించారు. సమాజానికి మేలు చేసే దిశగా విద్యార్థులు పయనించాలని కోరారు.
Comments
Loading comments...