వార్తలకు తిరిగి వెళ్లండి
భద్రాచలం ఆస్పత్రి వద్ద ధర్నా

Photo Gallery
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సూపరింటెండెంట్కు వినతిపత్రం ఇచ్చారు.
వైద్యుల కొరతతో ఏజెన్సీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్యలు తీర్చకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఎం నేత ఏజే రమేష్ హెచ్చరించారు.
Comments
Loading comments...