Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊరుకొండలో కబడ్డీ సెలక్షన్స్

Follow Udayam on Google
sreekanth patel Sep 13, 2026 3:56 PM మహబూబ్‌నగర్General
ఊరుకొండలో కబడ్డీ సెలక్షన్స్ - Udayam
ఊరుకొండ మండల కేంద్రంలో జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించారు. కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెలక్షన్స్లో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. సర్పంచ్, అసోసియేషన్ ప్రతినిధులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...