వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ మండలంలోని బ్రాహ్మణ గావ్ MPPS పాఠశాల ఉపాధ్యాయులు సూర్యవంశీ మారుతి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం బాసర మండలంలోని కీర్గుల్ గ్రామానికి చెందిన మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆయనను, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంకితభావంతో పాఠశాల రూపురేఖలు మార్చి, విద్యార్థుల సంఖ్యను పెంచినందుకు గ్రామస్తులు అభినందించారు. ప్రతాప్, సాయికుమార్, గంగాధర్, దత్త రెడ్డి వున్నారు.
Comments
Loading comments...

