వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ మంజులాదేవి ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు.
అతియా సుల్తానా, చంద్రకళ, మాధవి, అఖిల, ప్రియదర్శిని, వసుంధర తదితరులను సన్మానించి పురస్కారాలు అందజేశారు.
Comments
Loading comments...

