వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎమర్జెన్సీ విభాగమైన 108లో ఈఎంటి పిల్లి సతీష్ అత్యుత్తమ సేవలు అందించినందుకు ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కరీమా అగ్రవాల్, చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
Comments
Loading comments...

