వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నిజాంపట్నం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పాలపర్తి శివన్నారాయణ అవార్డు అందుకున్నారు. ఆయన కృషితో పాఠశాలలో ఎస్ఎస్సీ ఫలితాలు 57 నుంచి 89 శాతానికి, విద్యార్థుల సంఖ్య 386కు పెరిగాయి.
ఐఐఐటీ, ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లోనూ విద్యార్థులు రాణించారు. ఈ అవార్డు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమష్టి కృషికి దక్కిన గౌరవమని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

