వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాల రెవెన్యూ డివిజనల్ పరిధిలో ఉత్తమ సేవలందించిన ఆర్డీవో మురళీకృష్ణకు ఉత్తమ అవార్డు లభించింది.
శనివారం నరసరావుపేటలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భరంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ కృత్తికా శుక్లా, పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చేతుల మీదుగా ప్రతిభ అవార్డు ప్రశంసా పత్రాన్ని ఆర్డీవో మురళీకృష్ణ అందుకున్నారు.
Comments
Loading comments...

