Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం అంశంపై హరీశ్‌రావును నిలదీసిన ఉత్తమ్

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Aug 06, 2026 10:00 AM హైదరాబాద్తెలంగాణ
కాళేశ్వరం అంశంపై హరీశ్‌రావును నిలదీసిన ఉత్తమ్ - Udayam Digital
కాళేశ్వరం ప్రాజెక్టులో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి రూ.1,400 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ, అందులో హరీశ్‌రావు వాటా ఎంతో వెల్లడించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. సీతారామ తదితర ప్రాజెక్టుల అనుమతుల కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...