Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: సర్పంచ్

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 5:26 PM హైదరాబాద్General
నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: సర్పంచ్ - Udayam
చింతామణిపట్నంలో జల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ వృథాను అరికట్టాలని సర్పంచి మౌనిక గ్రామస్థులకు సూచించారు. జల సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు. మిషన్‌ భగీరథ ఏఈ వెంకటేష్‌, పంచాయతీ కార్యదర్శి శివానిరెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...