Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాక్‌లో అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త వైమానిక దాడులు

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 6:14 PM అల్ ఇండియా అంతర్జాతీయ
ఇరాక్‌లో అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త వైమానిక దాడులు - Udayam Digital
ఇరాక్‌లోని ఇరాన్ మద్దతుగల సాయుధ గ్రూప్‌లపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. సౌదీ చమురు లక్ష్యాలపై డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇరు దేశాలు వెల్లడించగా.. ఈ దాడుల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, హార్ముజ్ జలసంధి వద్ద నౌకలపై, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి.

Comments

G
Loading comments...