వార్తలకు తిరిగి వెళ్లండి

జోర్డాన్లోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిగా అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించింది. దక్షిణ ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపం, బుషెహర్ అణువిద్యుత్ కేంద్రం ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యూఎస్ సైన్యం విరుచుకుపడింది.
ఇరాన్ను గట్టిగా దెబ్బకొడతామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఖేష్మ్లోని నివాస ప్రాంతాలపై కూడా క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
Comments
Loading comments...
