వార్తలకు తిరిగి వెళ్లండి

గుండంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఉరుమడ్ల చిన్న ఆకరాజం కుటుంబాన్ని ప్రముఖుడు జువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

