వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు నియోజకవర్గ ఉప్పరి (సగర) సమాజ సమస్యలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఉప్పరి మల్లేశం, సాయిపూర్ ప్రశాంత్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

