వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ అసెంబ్లీ పరిధిలోని అన్ని డివిజన్లలో SIR ప్రక్రియను అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. అసెంబ్లీ పరిధిలో సుమారు 5.4 లక్షల మంది ఓటర్లు ఉండగా, డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా 100 శాతం పూర్తికాలేదు.
వలస వచ్చిన అనేక మందికి రెండు ఓట్లు ఉండగా, సుమారు లక్ష ఓట్లు తొలిగే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
Comments
Loading comments...

