Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్లో 89.9 రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 01, 2026 10:06 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్లో 89.9 రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తి - Udayam
MDCL: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఉప్పల్ పరిధిలోని గణేష్ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏరియా, బాలాజీ హిల్స్, చిల్కానగర్ ఏరియాల్లో ముగిసింది. సర్కిల్ పరిధిలో 89.9% పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు డీలర్లు తెలిపారు. ఆగస్టు నెల మొత్తం రేషన్ బియ్యం పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...